మన దేశంలో అసభ్య కార్యకలాపాలకు పాల్పడి పోలీసులకు దొరికితే అరెస్టు చేస్తారనే భయంతో విదేశాలకు చెక్కేసిన నిత్యానంద స్వామి గుర్తున్నాడా ? అవును. అతనే. అతను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా కరోనా నేపథ్యంలో నిత్యానందుడు మరోమారు వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే దేశంలో కోవిడ్ ఎప్పుడు అంతమవుతుందని ఓ శిష్యుడు ఆ నిత్యానందుడిని అడిగాడట. దీంతో నిత్యానందుడు బదులిస్తూ తాను భారత్లో అడుగుపెడితో కరోనా మాయమవుతుందని చెప్పాడట. దీంతో మరోసారి నిత్యానందుడు వార్తల్లో నిలిచాడు.
అన్నట్లు గుర్తుంది కదా.. నిత్యానందుడు ఇప్పటికే క్విటోలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస అని పేరు పెట్టాడు. తన దేశానికి ఓ పాస్పోర్టును, జెండాను, జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస పేరిట ఓ బ్యాంకును కూడా ఏర్పాటు చేశాడు. తమ దేశ పౌరసత్వం కావాలంటే విరాళాలు అందించాలని కోరుతున్నాడు. అయితే నిత్యానందుడు పైన తెలిపిన విధంగా అనడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. నెటిజన్లు అతనిపై రక రకాల కామెంట్లు చేస్తున్నారు.
Temples For Moksham : ప్రపంచవ్యాప్తంగా మనకు దర్శించేందుకు అనేక ఆలయాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని ఆలయాలు మాత్రం…
Chintha Chiguru Pulihora : పులిహోర.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. చింతపండు, మిరియాల పొడి,…
Black Marks On Tongue : మన శరీరంలోని అనేక అవయవాల్లో నాలుక కూడా ఒకటి. ఇది మనకు రుచిని…
Cabbage Onion Pakoda : పకోడీలు అంటే చాలా మందికి ఇష్టమే. చల్లని వాతావరణంలో వేడిగా పకోడీలను తింటే ఎంతో…
Pomegranate : మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒకటి. ఇవి…
Mango Ice Cream : వేసవి కాలంలో సహజంగానే మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తుంటాయి. వీటిని చాలా మంది…
Mangoes : ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఎండలు మండిపోతున్నాయి. దీంతో జనాలు అందరూ చల్లని మార్గాలను ఆశ్రయిస్తున్నారు.…
Jonna Rotte : చపాతీ, రోటీ, నాన్.. తినడం మనకు తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్టలేసుకుంటూ…