ఆగస్టు 15న దేశ వ్యాప్తంగా అందరూ ఎంతో సంతోషంగా దేశ భక్తిని చాటుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాజకీయనాయకులు జెండా ఎగురవేసి జాతీయ పతాకానికి వందనం చేశారు. ఈ విధంగా దేశ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటూ ఆనందంలో ఉండగా జార్ఖండ్ ధన్బాద్లో మాత్రం అవి విషాదం అయ్యాయి. అక్కడి కాంగ్రెస్ నేత అన్వర్ హుస్సేన్ జండా వందనం చేస్తూ ఉన్నఫలంగా కుప్పకూలిపోయారు.
అప్పటివరకు స్వాతంత్ర దినోత్సవం చరిత్ర గురించి మాట్లాడిన ఆయన జెండా ఎగురవేసి జెండాకు సెల్యూట్ చేస్తూ అక్కడే కుప్పకూలి పోవడంతో ఏం జరిగిందో తెలియక కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని హుటాహుటిన కాంగ్రెస్ నేతను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కాంగ్రెస్ నేత అన్వర్ హుస్సేన్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
చిర్కుండా బ్లాక్ అధ్యక్షుడుగా. ఉన్న అన్వర్ హుస్సేన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కూలిపోయే మృతి చెందినట్లు తెలియడంతో చిర్కుండా బ్లాక్ లో విషాదఛాయలు అలుముకున్నాయి అప్పటివరకు ఆనందంలో ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…