టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కేవైసీ మోసాలు దేశంలో పెరుగుతున్న దృష్ట్యా తమ కస్టమర్లు అలర్ట్గా ఉండాలని సూచించింది. తమ కస్టమర్లకు కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తామంటూ ఎస్ఎంఎస్లు, కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని, అందువల్ల ఈ విషయంలో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తామంటూ కస్టమర్లకు కొందరు ఎస్ఎంఎస్లు పంపుతున్నారని, కాల్స్ చేస్తున్నారని ఆ కంపెనీ తెలిపింది. అయితే వాటిని నమ్మకూడదని, తాము ఎప్పుడూ అలా అడగమని తెలిపింది. ఎవరైనా కేవైసీ అప్డేట్ చేస్తామని వివరాలను అడిగితే చెప్పకూడదని, ముఖ్యంగా ఓటీపీలను అస్సలు చెప్పకూడదని సూచించింది. లేదంటే సిమ్ ఫ్రాడ్ జరుగుతుందని, దీంతో డబ్బులు నష్టపోయేందుకు అవకాశం ఉంటుందని వొడాఫోన్ ఐడియా హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవలి కాలంలో ఎస్బీఐ వంటి బ్యాంకులతోపాటు పేటీఎం కస్టమర్లకు కూడా ఇలాగే కాల్స్, ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. అయితే కేవైసీ అప్డేట్ చేస్తామని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకూడదు. కంపెనీలు నిజానికి కాల్ చేసి సమాచారం అడగవు. కనుక ఇలా చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…