మొబైల్స్ తయారీ సంస్థ షియోమీకి చెందిన ఎంఐ ఇండియా దేశంలోని తన వినియోగదారుల కోసం ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి 13వ తేదీ వరకు ఈ సేల్ను ఎంఐ హోమ్స్తోపాటు ఆన్లైన్లోనూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎంఐ10ఐ ఫోన్, ఎంఐ టీవీ 4ఎ 32 హారిజాన్ ఎడిషన్, రెడ్మీ 9 పవర్ వంటి డివైస్లను ఫ్లాష్ సేల్లో కేవలం రూ.1కే కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ సేల్లో ఇటీవలే లాంచ్ చేసిన ఎంఐ 10టి ప్రొ ఫోన్ను రూ.13వేల డిస్కౌంట్తో విక్రయించనున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.35,999గా ఉంది. సేల్లో భాగంగా ఎంఐ నోట్బుక్ 14 హారిజాన్ ఎడిషన్, రెడ్మీ నోట్ 9 వంటి డివైస్లను తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు.
సేల్లో భాగంగా రూ.10వేలకు పైబడిన వస్తువులను కొనుగోలు చేస్తే గిఫ్ట్ ఓచర్లను అందిస్తారు. పలు వస్తువులపై 100 శాతం క్యాష్బ్యాక్ను గెలుచుకోవచ్చు. ఇంకా అనేక ఆఫర్లను ఈ ఫెస్టివల్లో అందివ్వనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…