మొబైల్స్ తయారీదారు టెక్నో మొబైల్.. స్పార్క్ గో 2021 పేరిట ఓ నూతన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.52 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 1500 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ లభిస్తుంది. ఈ ఫోన్లో క్వాడ్కోర్ మీడియాటెక్ హీలియో ఎ20 ప్రాసెసర్ను అమర్చారు. 2జీబీ ర్యామ్ లభిస్తుంది.
ఈ ఫోన్లో 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా లభిస్తుంది.
ఈ ఫోన్కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్లో లభిస్తున్నాయి. ఈ ఫోన్ ధరను రూ.6,699గా నిర్ణయించారు. అమెజాన్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…
Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే…