దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 కొనసాగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్…
మహారాష్ట్రలో కరోనా ఊగ్ర రూపం దాల్చింది. ఒక్క రోజులోనే భారీగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 47,827 కరోనా కేసులు…
భారత్లో తయారు చేయబడిన రెండు కోవిడ్ వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాగ్జిన్ సురక్షితమేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం…
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అందరినీ కలవరపెడుతోంది. అయినప్పటికీ వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాల్లో నిత్యం నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర,…
భారత మాజీ బ్యాట్స్మన్ సచిన్ టెండుల్కర్ కరోనా బారిన పడ్డాడు. ఈ మేరకు సచిన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ట్విట్టర్ ద్వారా సచిన్ ఈ విషయాన్ని…