మనలో చాలా మంది వేడి వేడి టీలో బిస్కెట్లను ముంచి తింటుంటారు. కొందరు బ్రెడ్ కూడా ముంచి తింటుంటారు. అయితే టీ లో బిస్కెట్లను ముంచి తినే అలవాటు మనకు లేదు. ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ? మొదటగా ఎవరు దీన్ని ప్రారంభించారు ? మనకు ఎలా అలవాటు అయింది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బిస్కెట్లను మొదటగా బ్రిటన్లో 16వ శతాబ్దంలోనే తయారు చేశారు. అయితే అప్పట్లో బిస్కెట్లు చాలా గట్టిగా ఉండేవి. దీంతో వాటిని టీలో ముంచి తినేవారు. అయితే అప్పట్లో మనకు టీ తాగే అలవాటు లేదు. కానీ బ్రిటిష్ వారు మనల్ని పాలించడం మొదలయ్యాక మన దగ్గర టీ తోటలను పెంచడం ప్రారంభించారు. దీంతో మన దగ్గర కూడా టీ లభ్యమైంది.
అయితే బ్రిటిష్ వారు టీని మనకు పరిచయం చేశాక వారి అలవాట్లు కూడా చాలా వరకు మనకు వచ్చాయి. అందుకనే మనం కూడా వారిలాగే బిస్కెట్లను టీలో ముంచి తినడం ప్రారంభించాం. నిజానికి మనకు ఈ అలవాటు లేదు. అయితే 19వ శతాబ్దం వచ్చాక బిస్కెట్లు సాధారణంగానే ఉండేవి. వాటిని సులభంగా తుంచి తినేవారు. కానీ వాటిని టీలో ముంచి తినే అలవాటు మాత్రం పోలేదు. అది అలాగే కొనసాగుతూ వస్తోంది. ఇదీ.. అసలు విషయం..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…