దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య అధికమవుతోంది.
ఈ క్రమంలోనే నేడు కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈరోజు ఉదయం 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
కరోనా విజృంభిస్తున్న తరుణంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా వాక్సినేషన్ ప్రక్రియపై సీఎం జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో, సంబంధిత అధికారులతో చర్చించనున్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…