Xiaomi : మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ 3 రోజుల వ్యవధిలోనే తన ఎంఐ బ్రాండ్కు చెందిన స్మార్ట్ టీవీలను 1 లక్ష యూనిట్ల మేర అమ్మినట్లు తెలియజేసింది. దీవాలి విత్ ఎంఐ పేరిట ఆ సంస్థ ఓ ప్రత్యేక సేల్ ను ఇప్పటికే నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఆ మొత్తంలో టీవీలు అమ్ముడైనట్లు ఆ కంపెనీ తెలియజేసింది.
ఈ సేల్లో భాగంగా ఎంఐ ఆన్ లైన్ స్టోర్తోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో షియోమీ తన స్మార్ట్ టీవీలను చాలా తగ్గింపు ధరలకు అందిస్తోంది. అందుకనే కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 1 లక్ష టీవీలను ఆ సంస్థ విక్రయించింది.
4కె టీవీలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారని షియోమీ తెలియజేసింది. ఈ క్రమంలోనే 50, 32. 43 ఇంచుల టీవీలను ఎక్కువగా కొంటున్నట్లు తెలిపింది. వాటిపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…