గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి ప్రతి ఒక్క రంగంపై కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా ధాటికి ఎంతోమంది ఉద్యోగాలు పోవడంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయి. మరికొందరు వారికి దొరికిన పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ టీచర్లపై కూడా కరోనా ప్రభావం పడింది.
హైదరాబాద్ లోని బన్సీలాల్ పేట్ బోలక్ పూర్ ప్రాంతానికి చెందిన సెయింట్ సాయి పాఠశాల యజమాని కరోనా కారణం వల్ల కూరగాయల వ్యాపారి గా మారారు. ఈ పాఠశాల యజమాని కూరగాయలను అమ్ముతూ త్వరలోనే పాఠశాలలో రీ ఓపెన్ చేయాలని రోడ్డుపై నిరసన తెలియజేశారు.
సెయింట్ సాయి పాఠశాల యాజమానితో పాటు, టీచర్లు కూడా సేవ్ ఎడ్యుకేషన్, సేవ్ టీచర్స్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ప్రస్తుతం ఈ స్కూల్ యాజమాన్యం చేస్తున్న నిరసనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…