Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు గతేడాది హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై యాక్సిడెంట్ అయిన విషయం విదితమే. యాక్సిడెంట్లో భాగంగా తేజ్కు కాలర్ బోన్ విరిగింది. దీంతో సుదీర్ఘకాలం పాటు హాస్పిటల్లో ఉండి చికిత్స తీసుకున్నాడు. తరువాత ఒకటి రెండు సార్లు మెగా ఫ్యామిలీ వేడుకల్లో కనిపించాడు. అయితే ఈ మధ్య సాయిధరమ్ తేజ్ అసలు బయట కనిపించడం లేదు. దీంతో ఆయనకు ఏమైందోనని ఫ్యాన్స్ మళ్లీ ఆందోళన చెందుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్లో యాక్టివ్గా ఉన్నట్లు ఆయన ట్వీట్లను చూస్తే అర్థమవుతుంది. అయితే అవి ఆయన వ్యక్తిగత విషయాలకు చెందిన ట్వీట్లు కావు. ఇతర సినిమాలకు చెందిన చిత్ర యూనిట్లు, హీరోలకు ఆయన శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్లు. ఆయన తన ఫొటోలను మాత్రం పెట్టడం లేదు. దీంతో ఆయనకు మళ్లీ ఏమైనా అయిందా.. అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కాగా సాయి ధరమ్ తేజ్ త్వరలో ఓ తమిళ రీమేక్ మూవీలో నటించనున్నట్లు తెలిసింది. అందులో పవన్ కల్యాణ్ కూడా నటిస్తారని సమాచారం. ఆ మూవీలో పవన్ది గెస్ట్ రోల్ మాత్రమేనని తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలను ప్రకటిస్తారని సమాచారం.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…