పాకిస్థాన్ కి చెందిన ఓ జంట విమానంలో చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానం ఎక్కినప్పటి నుంచి ఆ జంట ప్రవర్తించిన తీరు సాటి ప్రయాణికులకు ఎంతో ఇబ్బందికరంగా మారింది.విమానంలో ఉన్నామనే విషయాన్ని కూడా ఆ జంట మర్చిపోయి విమానం ఎక్కినప్పటి నుంచి ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకోవడంలో మునిగిపోయారు. ఈ జంట ప్రవర్తన చూసి విసుగు చెందిన ఓ సాటి ప్యాసింజర్ సివిల్ ఏవియేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే కరాచీ- ఇస్లామాబాద్కు వెళ్తున్న పీఏ-200 ఫ్లైట్లో ఒక కపుల్ నాలుగో వరుసలో కూర్చున్న ఈ జంట విమానం ఎక్కినప్పటినుంచి ఒకరికొకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు.ఈ క్రమంలోనే వారి వెనుక కూర్చున్న ప్రయాణికుడు వారి చేష్టలు విసుగు చెంది ఎయిర్ హోస్టస్ను పిలిచి అసలు విషయం తెలిపాడు. ఈ క్రమంలోనే ఆమె వెళ్లి మీ చర్యలతో పక్క వారికి ఎంతో ఇబ్బందిగా ఉంది,ఇలాంటివి చేయకూడదని వారికి హెచ్చరించిన వారు ఆమె మాటలను పట్టించుకోలేదు.
ఈ క్రమంలోనే ఎయిర్ హోస్ట్ వారికి ఒక బ్లాంకెట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వారు ప్రయాణిస్తున్న విమానంలోనే బిలాల్ ఫరూక్ ఆల్వీ అనే అడ్వకేట్ కూడా ఉన్నారు. వారి చేస్తున్న పనిపై విమాన సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫరూక్ సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో సీఏఏ విమాన సిబ్బందితో ఇలాంటివి మరోసారి ఎప్పుడైనా పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…