Indian Railways : రైళ్లలో ప్రయాణించేవారికి భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను ఇవ్వడం లేదన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాటిని డిస్పోజబుల్ పద్ధతిలో ఇస్తారు.
ఇకపై రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను అందించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రయాణికులు ముందస్తుగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో డిస్పోజబుల్ దుప్పట్లు, దిండ్లను ఇస్తారు. మొత్తం ఒక కిట్ రూపంలో వాటిని అందిస్తారు.
రైల్వే శాఖ అందించే కిట్లో దుప్పట్లు, దిండుతోపాటు పలు వస్తువులు కూడా ఉంటాయి. ఒక తెలుగు రంగు బెడ్ షీట్, ఒక గ్రే కలర్ బ్లాంకెట్, ఒక దిండు, దిండు కవర్, నాప్ కిన్, మూడు లేయర్లు ఉండే మాస్క్, టూత్ పేస్ట్ వంటివి ఉంటాయి. ప్రయాణికులు రూ.150 చెల్లించి ఈ కిట్ను పొంది అందులో ఉండే వస్తువులను ఉపయోగించుకోవచ్చు. ప్రయాణం ముగిశాక వాటిని పడేయాలి. అయితే ఈ సదుపాయం ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన రైళ్లలోనే ఉంది. కానీ త్వరలోనే మిగిలిన అన్ని రైళ్లలోనూ ఈ సదుపాయాన్ని అందివ్వనున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…