భార‌త‌దేశం

మ‌ద్యం మ‌త్తులో పామును కొరుక్కుని తిన్న ఇద్ద‌రు వ్య‌క్తులు.. త‌రువాత ఏమైందంటే..?

మ‌ద్యం అనేది ఎంత‌టి ప‌ని అయినా చేయిస్తుంది. మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌వారు ఒక్కోసారి ఒళ్లు జ‌ల‌ద‌రించే ప‌నులు చేస్తుంటారు. తీరా తెలివి వ‌చ్చాక వారు చేసిన ప‌ని త‌ల‌చుకుని వారికే భ‌యం క‌లుగుతుంది. స‌రిగ్గా ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి అక్క‌డ చోటు చేసుకుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

చ‌త్తీస్‌గ‌డ్‌లోని కోర్బాలో ఉన్న ఇందిరాన‌గ‌ర్ అనే ప్రాంతంలో రాజు జంగ్డె, హితేంద్ర ఆనంద్ అనే ఇద్ద‌రు యువ‌కులు నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి వారు పీక‌లదాకా మ‌ద్యం సేవించి గ్రామంలో చోట డ్రెయినేజీ ద‌గ్గ‌ర ఆగారు. అక్క‌డ మంట‌ల్లో స‌గం వ‌ర‌కు కాలిపోయిన పామును వారు చూశారు. అయితే అది ఇంకా బ్ర‌తికే ఉంది.

ఈ క్ర‌మంలో వారు ఆ పామును తీసుకుని క‌ర‌క‌రా న‌మిలి తిన‌డం మొద‌లు పెట్టారు. ఇద్ద‌రూ త‌ల భాగాన్ని కొరికి తిన్నాక మిగిలిన భాగాన్ని న‌మిలి మింగారు. వెంట‌నే ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఇంటికి వెళ్ల‌గానే ఇద్ద‌రూ క‌ళ్లు తిరిగి, వాంతులు చేసుకుంటూ ప‌డిపోయారు. దీంతో ఆందోళ‌న చెందిన కుటుంబ స‌భ్యులు వారిని చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

హాస్పిట‌ల్‌లో వైద్యులు చికిత్స చేసి వారిని ర‌క్షించారు. కొంత ఆల‌స్యం అయి ఉంటే వారి ప్రాణాలు పోయి ఉండేవ‌ని, ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రు యువ‌కులు క్షేమంగానే ఉన్నార‌ని, కోలుకుంటున్నార‌ని వైద్యులు తెలిపారు.

అయితే పామును ఎందుకు కొరికి తిన్నార‌ని ప్ర‌శ్నించ‌గా.. త‌మ గ్రామంలో పాములు బాగా తిరుగుతున్నాయ‌ని, అందుకే కోపం వ‌చ్చి కొరికేశామ‌ని, లేక‌పోతే అది ఎవ‌రినైనా కాటు వేస్తుంద‌ని భావించామ‌ని, అందుక‌నే ఆ ప‌నిచేశామ‌ని చెప్పారు. దీంతో వారి స‌మాధానం విన్న‌వారు షాక‌య్యారు. అయితే నిజానికి అది అత్యంత విష పూరిత‌మైన పాము అని, అది కాటు వేస్తే 15 నిమిషాల్లోనే చ‌నిపోతార‌ని, అలాంటిది ఆ ఇద్ద‌రూ బ‌తికారంటే వారికి భూమిపై ఇంకా నూక‌లు ఉన్నందు వ‌ల్లేన‌ని వైద్యులు తెలిపారు.

Share
IDL Desk

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM