రోజురోజుకు వాతావరణంలో వివిధ మార్పుల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు రోజు రోజుకి నీటి కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పెద్దపెద్ద పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల వల్ల అధికంగా నీటి కాలుష్యం జరుగుతోంది.
నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి వెలువడే విష రసాయనాలు నీటి ఉపరితలంపై తెల్లని విషపు నురుగుగా పేరుకుపోతుంది. ప్రస్తుతం యమునా నది నీటిపై కూడా ఈ విధమైన తెల్లటి విషపు నురుగులు ఏర్పడ్డాయి. ఈ విధంగా నదీజలాలలో అధిక మొత్తంలో కాలుష్యం ఏర్పడటం వల్ల ఎన్నో జీవరాశులకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం కలింది కుంజ్ ఏరియాలో యమునా నది పై ఏర్పడిన విషపు నురుగు మేటలకు సంబంధించిన ఫోటోలలో ఏ విధంగా యమునా నదిలో కాలుష్యం ఏర్పడిందో చూడవచ్చు. ఈ విషయంపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…