దేశంలో కరోనా కేసులు రోజురోజుకు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ విధంగా కరోనా కేసులు పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలియజేశారు. ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది.
వ్యాక్సినేషన్ ప్రారంభం కాగానే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలందరూ కరోనా మార్గదర్శకాలను పాటించడం పూర్తిగా మానేశారు. ఈ క్రమంలోనే వైరస్ పరివర్తనం చెందటంతో కరోనా కేసుల సంఖ్య అధికమయ్యాయని ఈ సందర్భంగా డాక్టర్ గులేరియా తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతుండగా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతుందని, కరోనా కట్టడి చేయటానికి ఆస్పత్రుల్లో మౌలిక వసతులను , పడగలను మెరుగు పరచాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఎన్నికల జరుగుతుండటం కూడా కేసులు పెరగడానికి ప్రధాన భయమా కారణమని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రజలందరూ కరోనా టీకా వేయించుకొని, జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు.
Summer Health Tips : మే నెల సగానికి పైగా గడిచినా వేసవి తాపం కూడా తగ్గడం లేదు. ఎంతో…
Rs 200 Notes : కేంద్రంలో మోదీ ప్రభుత్వం చాలా ఏళ్ల కిందట రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన…
Fruits In Fridge : వేసవి కాలం ప్రారంభం కాగానే చాలా మంది ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లో ఉంచడం ప్రారంభిస్తారు,…
How To Increase Breast Milk : గర్భం ధరించిన మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్న సంగతి తెలిసిందే. కాస్త…
Telugu OTT : వారం వారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో…
Eggs In Summer : గుడ్డు ఒక ఆరోగ్యకరమైన మరియు సూపర్ ఫుడ్. ఎందుకంటే విటమిన్ బి12, బి6, బి5,…
Lemon Buying : నిమ్మకాయలను భారతీయులు ఇంట్లో మరియు వంటగదిలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. రుచిలో పుల్లగా ఉండే నిమ్మకాయలు…
Hibiscus Tea : మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని అందమైన పుష్పాలు పూస్తాయి.…