ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విమర్శనాత్మకంగా పలువురు చేస్తున్న ట్వీట్ లను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్విట్టర్ పలు ట్వీట్ లను బ్లాక్ చేసింది. ఈ విధంగా ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ట్వీట్ చేసిన వారిలో ఎంతో మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
ఈ విధంగా పలువురు చేసే ట్వీట్లు భారత ఐటీ చట్టానికి అనుగుణంగా లేవని, ఇవి చట్టాన్ని విమర్శించేలా ఉన్నాయంటూ ప్రభుత్వం ట్విట్టర్ కి పంపిన నోటీసులో పేర్కొంది. ఈ ట్వీట్స్ ద్వారా కోవిడ్ పరిస్థితుల పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ముందుచూపు లేని కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి అంటూ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కుంభమేళాకు ఏ విధమైన ముందుచూపు కట్టడి చర్యలు లేకుండా అనుమతి ఇవ్వడం వల్లే ఈ వైరస్ మరింత ప్రబలిందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ విధమైనటువంటి ట్వీట్స్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం చెందడంతో వీటిని బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. గతంలో కూడా లోగడ రైతుల నిరసనలపై వచ్చిన ట్వీట్స్ విషయంలో ప్రభుత్వం ఇదే తీరు ప్రవర్తించడం మనకు తెలిసిందే.
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…
Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే…