ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గంగానదీ పరివాహకంలో నిర్వహిస్తున్న కుంభమేళాతో కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.ఇప్పటికే కుంభమేళ కారణంగా వందలాది మంది కరోనా బారిన పడటంతో వెంటనే కుంభమేళా ఆపు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 17న కుంభమేళ ముగిస్తున్నట్టు నిర్వాహకుడు నిరంజని అఖాడా ప్రకటించారు. ఈ కుంభమేళాలో పాల్గొనే 13 మంది అఖాడాలలో నిరంజని రెండవవారు.ఇప్పటికే పెద్ద అఖాడా అయిన మహమండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ కోవిడ్ -19 కారణంగా మరణించాడు. కోవిడ్ నిర్ధారణ కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 13న మృతిచెందారు.
అధిక సంఖ్యలో భక్తులు కుంభమేళాకు తరలిరావడంతో వందల సంఖ్యలో భక్తులు కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కుంభమేళాలో పాల్గొన్న సాధువులు ఎక్కువగా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. సాధారణంగా నాలుగు నెలల పాటు జరిగే ఈ కుంభమేళ ఉత్సవాలు కరోనా కారణం వల్ల నెలరోజులకే ముగుస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…