ప్రస్తుతం కరోనా భారత దేశాన్ని చిగురుటాకులా వణికిపోతోంది. భారత దేశంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవడంతో ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులు లేని అనాధలుగా మిగిలిపోయారు.ఈ విధంగా అనాథగా మారిన చిన్నారులను ఆదుకోవడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది.
కరోనాతో తల్లిదండ్రులు మృతి చెంది పిల్లలు అనాధలుగా మిగిలారో అలాంటి వారికి నెలకు రూ.5వేలు కోవిడ్ పెన్షన్ ఇస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వారి చదువు బాధ్యత, దుస్తుల నుంచి పుస్తకాల వరకు కూడా ప్రభుత్వానిదే బాధ్యత అని చౌహన్ తెలిపారు.
కరోనా వల్ల ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులు లేక అనాథలుగా మిగిలారు. అలాంటి వారందరిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని,ప్రతి నెల వీరికి పెన్షన్ తో పాటు రేషన్ కూడా అందిస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…