Pradhuman Singh Tomar Cleaned Toilets in Government School : ప్రజలు వేసిన ఓట్లతో ప్రజా ప్రతినిధులుగా గెలిచే నేతలు తిరిగి ప్రజల ముఖం చూడరు. వారి సమస్యలను పట్టించుకోరు. చాలా మంది ప్రజా ప్రతినిధుల వ్యవహారం ఇలాగే ఉంటుంది. కానీ కొందరు మాత్రం నిజమైన నాయకులమని నిరూపిస్తున్నారు. తాము ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేసేందుకు మాత్రం వెనుకాడడం లేదు. ఆ మధ్యప్రదేశ్ మంత్రి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారని చెప్పవచ్చు.
మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ తాజాగా అక్కడి గ్వాలియర్లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడ కొందరు బాలికలు పాఠశాలలో టాయిలెట్లు శుభ్రంగా లేవని ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన తోమర్ స్వయంగా రంగంలోకి దిగి ఆ పాఠశాలలో ఉన్న టాయిలెట్లను శుభ్రం చేశారు.
అయితే ఆయన ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల ఫిర్యాదు మేరకు ఆయన ఇలాగే టాయిలెట్లను శుభ్రపరిచారు. ఈ క్రమంలోనే తోమర్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిజమైన ప్రజా ప్రతినిధి అంటే ఇలాగే ఉండాలని అభినందిస్తున్నారు.
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…
Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే…
Venu Swamy : సెలెబ్రిటీల జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వేణు స్వామి పలువురి జతకాలు చెప్తూ.. వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు…
ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కూడా ప్రజలలో మార్పు రావడం లేదు. చిన్న చిన్న పిల్లలపై కూడా హత్యాచారాలు…
KTR : తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి…
Bandru Shobha Rani : ప్రస్తుతం తెలంగాణలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి…
Sai Dharam Tej : సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్న విషయం ప్రత్యేకంగా…