కందిపప్పుతో సహజంగానే చాలా మంది పప్పు వండుకుంటారు. కొందరు కందిపొడి తయారు చేస్తారు. కందిపప్పుతో చేసే ఏ వంటకమైనా సరే ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే కంది పప్పుతో ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం, మినపపప్పులను కలిపి, కందిపప్పును విడిగా ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టుకోవాలి. తరువాత కందిపప్పును నీళ్లు లేకుండా రుబ్బుతూ కొంచెం మెదిగాక నీళ్లు పోసి బియ్యం, మినపపప్పు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలిపి రెండు గంటల పాటు నానబెట్టిన తరువాత కుక్కర్లో ఇడ్లీలు వేసుకోవాలి. దీంతో రుచికరమైన కంది ఇడ్లీలు తయారవుతాయి. వాటిని మీకు నచ్చిన చట్నీతో లాగించేయవచ్చు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…