ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య అధికం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్ గురించి ఎవరు భయపడాల్సిన పనిలేదు.వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే తగిన జాగ్రత్తలను పాటిస్తూ సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నుంచి తొందరగా బయటపడవచ్చు.
కరోనా వచ్చినా రాకపోయినా మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. మన శరీరానికి సరిపడే రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు ఎటువంటి వైరస్ మనపై దాడి చేయదు. అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మన ఇంట్లో దొరికే కొన్ని మసాలా దినుసులు ద్వారా కషాయం తయారుచేసుకొని ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.
ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని తీసుకొని అందులో పసుపు వేసి బాగా మరిగించాలి. దీని తర్వాత ఆరు తులసి ఆకులు, కొన్ని నల్ల మిరియాలు, దాల్చిన చెక్క,8 లవంగాలు, అల్లం ముక్క ఒక్కొక్కటిగా వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
Akbar And Birbal : అక్బర్, బీర్బల్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు. చిన్న పిల్లలు మొదలు కొని…
Women : మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. భర్త, పిల్లలు లేదా కార్యాలయాన్ని జాగ్రత్తగా చూసుకునేటప్పుడు,…
Oiling To Hair : హెయిర్ ఆయిల్ అప్లై చేయడం శతాబ్దాలుగా జుట్టు సంరక్షణ దినచర్యలో ఒక భాగం. ఇంట్లోని…
Raisins For Skin : ఆరోగ్యానికి వరంలాంటి ఎండుద్రాక్ష చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా. ఎండుద్రాక్షలో అనేక…
Water Fasting : చెడు జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, చాలా మంది ప్రజలు స్థూలకాయానికి గురవుతారు.…
Yoga : ప్రజలు తమ పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం యువతలో జిమ్కి వెళ్లాలనే క్రేజ్…
Bottle Gourd Juice : బిజీ లైఫ్ స్టైల్, పేలవమైన ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది స్థూలకాయానికి గురవుతున్నారు.…
Dieting : మారుతున్న జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, ప్రజలు తరచుగా స్థూలకాయానికి గురవుతున్నారు. కొవ్వు పెరగడం…