ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది. ప్రతి ఏటా రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం కోసం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని సీఎం జగన్ గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే గత నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో గ్రూప్ -1, గ్రూప్ -2కు సంబంధించిన పోస్టులు ఖాళీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఈ క్రమంలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఒక వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 36 పోస్టులను భర్తీ చేయగా అందులో గ్రూప్-1 పోస్టులు 31 ఖాళీ ఉండగా, గ్రూప్ -2 పోస్టులు 5 ఖాళీలు ఉన్నాయి.ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పటి నుంచి నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఖాళీల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
కేవలం ఖాళీల సంఖ్యను పెంచడమే కాకుండా అభ్యర్థుల వయసు పరిమితి కూడా పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రకటన చేయకపోవడంతో అభ్యర్థులలో ఆందోళన నెలకొంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…