సాధారణంగా మహిళలు శుక్రవారం మహాలక్ష్మికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి అనుగ్రహం కలగడం వల్ల తమ కుటుంబం ఎంతో సంతోషంగా అష్టైశ్వర్యాలతో కలిగి ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలోనే మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే తప్పకుండా శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారికి స్తోత్రం చేయాలి.
సాధారణంగా శివుడికి అభిషేకం, విష్ణువుకి అలంకారం, సూర్యుడికి నమస్కారం, వినాయకుడికి తర్పణం ఎలాగైతే ఇష్టమో అమ్మవారికి స్తోత్రం అంటే ఇష్టం. శుక్రవారం అమ్మవారి స్తోత్రం పఠిస్తూ పూజ చేయడం వల్ల ఆమె అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి “స్తుతా దిశసి కామం” అనే సూత్రాన్ని 108 సార్లు చదవడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదే విధంగా అమ్మవారిని స్మరణ చేయటం వల్ల మన జీవితంలో చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…