కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే ఎంతో ప్రీతికరం. శనివారం స్వామివారికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక శ్రీవారు కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయాన్ని దర్శించడం కోసం ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటారు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి రావడం విశేషం.
స్వామివారికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపం వెలిగించాలి. ఈ విధంగా 7 శనివారాలు పాటు స్వామి వారికి నెయ్యి దీపం వెలిగించే పూజ చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీకటాక్షం కలుగుతుంది.
స్వామివారి ఆలయాన్ని దర్శించే వారు స్వామివారికి తులసి మాలలను సమర్పించి పూజ చేయటం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెంది భక్తుల కోరికలు నెరవేరుస్తారు. ఈ విధంగా 7 శనివారాలు పాటు పూజ చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…