ఆధ్యాత్మికం

Naivedyam : దేవుళ్ల‌కు ఏయే పండ్ల‌ను నైవేద్యంగా పెడితే.. ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో తెలుసా..?

Naivedyam : ప్రతి రోజూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపారాధన చేయాలి. అలానే అందరూ దేవుడికి నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు. అయితే దేవుడికి ఏ పండ్లు నైవేద్యం పెడితే, ఎలాంటి ఫలితం కనిపిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా పండ్లు, పూలు, కొబ్బరికాయ వంటివి దేవుడి కోసం తీసుకు వెళ్తూ ఉంటాం. భగవంతుడికి కొబ్బరికాయని నైవేద్యంగా పెడితే మనం మొదలు పెట్టిన పనులు సులభంగా పూర్తి అవుతాయి. పై అధికారుల నుండి ఎలాంటి సమస్యలు కూడా రావు.

అదే అరటిపండుని పెడితే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండుని గుజ్జు కింద తీసి, దానిని నైవేద్యంగా పెడితే అప్పుల బాధ నుండి బయటపడొచ్చు. సకాలంలో డబ్బులు చేతికి అందుతాయి. మధ్యలో ఆగిపోయిన పనులు కూడా నెరవేరుతాయి.  నేరేడు పండ్లను నైవేద్యం కింద పెడితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. భోజనంతో పాటుగా నేరేడు పండ్లని ఎవరికైనా వడ్డిస్తే అన్న పానీయాలకి లోటు ఉండదు.

Naivedyam

దేవుడికి నైవేద్యంగా ద్రాక్ష పండ్లను పెడితే సుఖసంతోషాలతో ఉండొచ్చు. నైవేద్యంగా ద్రాక్ష పండ్లు పెట్టి వాటిని చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పంచితే సుఖసంతోషాలు ఎప్పుడూ ఉంటాయి. ద్రాక్ష పండ్లను దానం చేస్తే పక్షవాత రోగాలు పోతాయి. మామిడి పండ్లను నైవేద్యంగా పెడితే గృహ నిర్మాణ సమస్యలు తొలగిపోతాయి. ఇష్టదైవానికి తేనె, మామిడి రసం నైవేద్యంగా పెట్టి దానిని అందరికీ పంచితే మోసం చేసిన వాళ్లలో మార్పు వస్తుంది. అంజీర పండ్లను నైవేద్యంగా పెడితే అనారోగ్య బాధలు పోతాయి. కీళ్ల నొప్పులు కూడా ఉండవు.

సపోటా పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడితే చికాకులు తొలగిపోతాయి. ఆపిల్ పండ్లని పెడితే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దరిద్ర బాధ ఉండదు. ధనవంతులు అవుతారు. కమలా పండ్లను పెట్టడం వలన పనులు సరైన టైమ్ కి పూర్తవుతాయి. పనస పండును నైవేద్యం కింద పెడితే శత్రు జయం కలుగుతుంది. రోగ నివారణతోపాటు కష్టాలన్నీ తొలగిపోతాయి. జామ పండ్లను పెడితే ఉదర సంబంధిత సమస్యలు ఉండవు. చక్కెర వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

Share
Sravya sree

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM