ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో పితృ పక్షాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఉన్న రోజులను పితృ పక్షాలు అంటారు. ఈ 15 రోజులలో మన ఇంట్లో.. చనిపోయిన మన పూర్వీకులకు మన తల్లిదండ్రులకు పిండప్రదానాలు చేయడం వల్ల వారి ఆత్మ శాంతిస్తుందని పండితులు చెబుతున్నారు.
అలాగే చనిపోయిన మన పెద్ద వారి పేరున పూజ చేయించి పిండ ప్రదానం చేసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల వారి ఆత్మ సంతృప్తి కలిగి మనపై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. మరి పితృ దోషాలు తొలగి పోవాలంటే ఏ విధమైనటువంటి దానాలు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా..!
పిండ ప్రదానం చేసిన తర్వాత మన పెద్ద వారి పేరుపై ఇతరులకు నల్లనువ్వులు, వెండి వస్తువులు, వస్త్రాలు, బెల్లం, ఉప్పు, పాద రక్షలు, గొడుగు, భూమి వంటి వస్తువులను దానం చేయాలి. అయితే ఇవన్నీ తప్పనిసరిగా దానం చేయాలన్న ఉద్దేశం ఏమీ లేదు, కానీ మన స్థోమతకు తగ్గట్టుగా ఉప్పు, బెల్లం, నల్లనువ్వులను దానం చేసినప్పటికీ పితృదేవతలు సంతోషపడి వారి ఆత్మశాంతి పడటమే కాకుండా మనపై ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…