సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది.సరైన సమయానికి మన ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్లి తీసుకు రావడం లేదా ఇతరులు మన దగ్గరకు వచ్చి అడగడం వంటివి చేస్తుంటారు. అయితే దానమివ్వడం మంచిదే కానీ సాయంత్ర సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
సూర్యాస్తమయం అయిన తరువాత ఎవరైనా మన ఇంటికి వచ్చి పసుపును దానం అడిగితే ఇవ్వకండి. పసుపు దానం చేయడం వల్ల మన సంపద తగ్గడానికి కారణమవుతుంది. అదే విధంగా ఎవరికి కూడా అప్పుగా సంధ్యాసమయంలో డబ్బులు ఇవ్వకూడదు. ఇలా డబ్బులు ఇవ్వడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సూర్యాస్తమయం అయిన తర్వాత వేరొకరి గడియారం మనం చేతికి వేసుకోకూడదు. ఇలా వేసుకోవడం వల్ల వారికున్నటువంటి చెడు మనకు వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక సంధ్యా సమయంలో ఎలాంటి పరిస్థితులలో కూడా ఇతరులకు దానమివ్వకూడదు.ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఎలాంటి పరిస్థితులలో కూడా ఉప్పును ఇతరులకు దానం ఇవ్వకూడదు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…