ఓం అనే మంత్రం.. పవిత్రతకు చిహ్నం. ఆ మంత్రాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు. హిందువులు ఆ మంత్రాన్ని ప్రణవ మంత్రంగా భావించి పఠిస్తారు. అయితే ఈ మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఓం మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసిక వ్యాధులు.. ముఖ్యంగా డిప్రెషన్ ఉన్నవారు రోజూ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
* ఏకాగ్రత పెరగాలనుకునే వారు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.
* ఓం మంత్రాన్ని పఠించడం వల్ల మన శరీరంలో ఉండే చక్రాలు ఉత్తేజం అవుతాయి. మన శరీరంలోని శక్తి స్థాయిలు పెరుగుతాయి.
* ఓం మంత్రాన్ని పఠించడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నెగెటివ్ దృక్పథం పోతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
* ఈ మంత్రాన్ని పఠిస్తే వెన్నెముక సమస్యలు తగ్గుతాయి. వెన్నెముక దృఢంగా మారుతుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. పరిసరాల పట్ల ఉండే అప్రమత్తత పెరుగుతుంది. నిద్ర బాగా పడుతుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…