ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సినీ తారలు రకుల్ ప్రీత్ సింగ్, విద్యాబాలన్ తమ సందేశాలను అభిమానులతో పంచుకున్నారు. ఎంతో స్లిమ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్, ఎంతో బొద్దుగా ఉండే విద్యాబాలన్ “మనకు మనమే ముఖ్యం అంటూ తనదైన శైలిలో అభిమానులకు సందేశం ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఓ చెట్టు పై ఎక్కి ఫోటో దిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఈ విధంగా తెలియజేశారు.
ఆరోగ్యం అనేది బయట నుంచి మాత్రమే కాకుండా మన శరీరం లోపల ఉండటం కూడా ఎంతో ముఖ్యం అంటూ ఆమె తెలిపారు. ఎంతోమంది చాలా స్లిమ్ గా కనిపించడం కోసం జిమ్ కి వెళ్లి ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. కానీ అంతర్గత ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని, మనసు ఆనందంగా ఉన్నప్పుడే అసలైన ఆరోగ్యం అంటూ తెలిపారు.
ఇక విద్యాబాలన్ కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరోసారి బరువు ప్రస్తావన తీసుకువచ్చారు.”ఆరోగ్యంలో బరువు ఒక అంశం అయితే పరవాలేదు కానీ, అదే మీ గుర్తింపు కాకూడదు అంటూ”అభిమానులకు సందేశం ఇచ్చారు. అధిక బరువు ఉన్నవారు కృంగి పోవాల్సిన పనిలేదు అన్నట్టుగా విద్యాబాలన్ అభిమానులకు తెలియజేశారు.ఈ విధంగా ఆరోగ్యం గురించి ఇద్దరు తారలు చేసిన సందేశం ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించేవిగా ఉన్నాయి.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…