ప్రముఖ సినీ నటులు, దంపతులు రాధిక, శరత్ కుమార్లకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో వారికి జైలు శిక్ష పడింది. చెన్నై స్పెషల్ కోర్టు వారికి ఏడాది జైలు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
కాగా గతంలో ఆ ఇద్దరు దంపతులు పలు సినిమాలను తీశారు. అందుకు గాను ఓ సంస్థ నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకున్నారు. అయితే ఆ అప్పును వారు సకాలంలో చెల్లించలేదు. దీంతో ఆ సంస్థ వారిపై ఒత్తిడి పెంచింది. అయితే రాధిక, శరత్ కుమార్లు ఆ అప్పులకు గాను ఓ చెక్కు ఇచ్చారు. కానీ ఆ చెక్కు బౌన్స్ అయింది. దీంతో ఆ సంస్థ వారిపై కేసు పెట్టగా కోర్టు విచారించి వారు చేసింది నేరమేనని అంగీకరించింది. ఈ క్రమంలో వారికి ఏడాది పాటు జైలు శిక్షను విధించారు.
అయితే రాధిక, శరత్కుమార్లకు జైలు శిక్ష పడడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. వారి కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం విదితమే. ఇటీవలే విడుదలైన రవితేజ క్రాక్ మూవీలో జయమ్మగా ఆమె ఆకట్టుకుంది.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…