యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 35వ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించడం కోసం కియారా అద్వాని, రష్మికను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇదివరకు తెలిసిన సమాచారం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ – శివ కాంబినేషన్ లో తెరకెక్కె ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా నటించనుందా? అంటే అవుననే సమాధానం వినబడుతోంది.
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “భరత్ అనే నేను” సినిమా ద్వారా పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కె ఈ సినిమాలో కూడా కియారాను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ “ఆచార్య”సినిమాతో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ రాజమౌళి “ఆర్ఆర్ఆర్” తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఎన్టీఆర్-శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగానే దర్శకుడు ఒకవైపు నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉండటమే కాకుండా మరో వైపు స్క్రిప్టుకు సరైన మెరుగులు దిద్దుతున్నారు. ఇకపోతే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…