భారత్లో తయారు చేయబడిన రెండు కోవిడ్ వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాగ్జిన్ సురక్షితమేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం…
మొబైల్స్ తయారీ కంపెనీ పోకో భారత్ లో పోకో ఎక్స్3 ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఇందులో 6.67 ఇంచుల ఫుల్…
దేశంలోని పాన్ కార్డు దారులు తమ పాన్ ను ఆధార్తో అనుసంధానించేందుకు కేంద్రం ఇప్పటికే పలు మార్లు గడువును పెంచిన విషయం విదితమే. కరోనా నేపథ్యంలో, పలు…
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అందరినీ కలవరపెడుతోంది. అయినప్పటికీ వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ…
తెలుగు నూతన సంవత్సరం ఆరంభం రోజును ఉగాది పండుగగా తెలుగు ప్రజలు జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. ఆ రోజున తెలుగు వారి ఇండ్లలో పండుగ సందడి నెలకొంటుంది.…
ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ప్రజలు జరుపుకుంటారు. కానీ తెలుగు సంవత్సరం ప్రారంభాన్ని తెలుగు ప్రజలు మాత్రమే జరుపుకుంటారు. అది తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. నూతన…
ఇంగ్లండ్తో ఇటీవల జరిగిన మూడు సిరీస్లను భారత్ కైవసం చేసుకున్న విషయం విదితమే. తొలుత టెస్టు సిరీస్ను 3-1తో తరువాత టీ20 సిరీస్ ను 3-2తో భారత్…
తెరాస నేత నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ స్థానానికి ఖాళీ ఏర్పడగా అక్కడ ఉప ఎన్నికను నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ను కూడా ప్రకటించారు. అయితే కాంగ్రెస్…
సూపర్ స్టార్ మహేష్ బాబు హోలీ పండుగ సందర్భంగా తన అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవలే సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ దుబాయ్లో పూర్తయిన…
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) పలు విభాగాల్లో మొత్తం 42 ఖాళీలకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఆన్లైన్లో ఈ…