స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు డెబిట్ కార్డు పరంగా సురక్షితమైన సదుపాయాలను అందిస్తుందని చెప్పవచ్చు. డెబిట్ కార్డులను వాడే అనేక చోట్ల పిన్ను…
వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ట్రానిక్ హైదరాబాద్లోని నానక్ రాం గూడలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కేంద్రాన్ని ఈరోజు తెలంగాణ ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ చేతుల మీదుగా…
మొబైల్స్ తయారీదారు ఒప్పో.. ఎఫ్19 పేరిట భారత్లో ఓ నూతన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన…
గత కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపింది. బర్డ్ ఫ్లూ కారణంగా వందలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న…
దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా కుమారుడి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సర్జా భార్య మేఘనా రాజ్ చిరంజీవి మరణం తర్వాత…
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో రోజు రోజుకి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇరవై రోజుల క్రితం వరకు…
తెలుగు ఇండస్ట్రీలో కాంట్రవర్సి దర్శకుడు ఎవరంటే అందరికీ టక్కున రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తారు. కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పవచ్చు. ఆయన…
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విధంగా బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు లేకుండా…
మొబైల్స్ తయారీ సంస్థ షియోమీకి చెందిన ఎంఐ ఇండియా దేశంలోని తన వినియోగదారుల కోసం ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి 13వ…
ఇండియా నుంచి ఎటువంటి దిగుమతులు చేసుకోకూడదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియా దిగుమతులపై నిషేధం విధించింది. దాయాది దేశం నుంచి దిగుమతులను నిషేధించడంతో ఇప్పుడు పాకిస్థాన్ అధికంగా చక్కెర…