ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 15వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కోల్కతా…
మొబైల్స్ తయారీదారు ఒప్పో కొత్తగా ఎ74 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఒప్పోకు చెందిన లేటెస్ట్ 5జి ఫోన్ ఇదే కావడం…
చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 14వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ను తక్కువ స్కోరుకే కట్టడి…
స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు ఫోన్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఎన్నో సందర్భాలలో మనం వినే ఉంటాం. చార్జింగ్ పెట్టుకుని ఫోన్ మాట్లాడటం,లో బ్యాటరీ…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవడంతో దీని ప్రభావం దేశీయ మార్కెట్ పై అధికంగా పడుతుంది. గత ఏడాది కరోనా కేసులు అధికమవడంతో లాక్ డౌన్ విధించడం వల్ల…
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మంచి పేరు సంపాదించుకున్న మహేష్ బాబు తన కుటుంబం పట్ల ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో మనందరికీ తెలిసినదే. ఒకవైపు సినిమాలు…
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గత కొద్దిరోజుల నుంచి తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా…
మహమ్మారి కరోనా ఎంతో మందిని తమ ఆత్మీయులకు దూరం చేసింది. చివరి చూపులకు కూడా నోచుకుండా చేస్తోంది. తమ ఆత్మీయులను కడసారి చూసేందుకు కూడా వీలు లేకుండా…
దేశంలో రోజుకు 2.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇలా జరగడం వరుసగా 5వ రోజు. అనేక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో…
స్మార్ట్ ఫోన్ తయారీదారు మోటోరోలా కొత్తగా మోటోజి60, మోటోజి40 ఫ్యుషన్ పేరిట రెండు ఫోన్లను భారత్లో విడుదల చేసింది. వీటిల్లో 6.8 ఇంచుల మాక్స్ విజన్ ఫుల్…