కరోనా ప్రఖ్యాత వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేస్తున్నటువంటి "కొవాగ్జిన్"ధరలను ప్రకటించింది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు వేరువేరుగా ధరలను నిర్ణయిస్తూ…
ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 18వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. కోల్కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్…
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల భారత్లో రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మే నెలలో రోజుకు 10 లక్షల కేసులు నమోదు అయ్యే…
మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ 11ఎక్స్, 11ఎక్స్ ప్రొ పేరిట రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత్లో విడుదల చేసింది. వీటిల్లో 6.67 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను…
సాధారణంగా పుట్టినరోజు వేడుకలు అంటే ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.చిన్నపిల్లలకి అయితే చుట్టుపక్కల వారు అందరినీ పిలిచి వేడుకలో నిర్వహించగా పెద్దవారు తన ఫ్రెండ్స్ తో…
కర్ణాటకలోని ఈనెల 12వ తేదీ జరిగిన దారుణమైన హత్య వెనుక ఓ నటి ప్రమేయం ఉందని దర్యాప్తులో వెలుగుచూసింది.తను ప్రేమను తరచూ తన తమ్ముడు వ్యతిరేకిస్తున్నాడనే కోపంతో…
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించడం,…
సాధారణంగా అప్పుడప్పుడు కొంతమందికి వింత శిశువు జన్మించడం గురించి మనం వినే ఉంటాం. ఈ విధంగా ఆ శిశువులు జన్మించడానికి గల కారణం జన్యు లోపం అని…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ షియోమీ తన ఎంఐ 10 టీ ప్రోమో స్మార్ట్ ఫోన్. పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఇందులో ఒక ప్రోమో గత ఏడాదే…
భారత దేశంలోని మహిళలకు బంగారానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. బంగారం ఎంత ఉన్నా ఇంకా కొనాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా బంగారం ఫ్రీగా…