వార్తా విశేషాలు

మనదేశంలో అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన‌ మొట్టమొదటి 5జీ ల్యాప్ టాప్..!

ఏసర్ కంపెనీ మన దేశంలో మొట్టమొదటి సారిగా  జీ ల్యాప్ టాప్ లను లాంచ్ చేసింది. అదే ఏసర్ స్పిన్7 ల్యాప్ టాప్. ఇందులో 14 అంగుళాల…

Monday, 26 April 2021, 11:52 AM

తెలంగాణలో ఆ తరగతుల విద్యార్థులందరూ పాస్.. వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పది పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటన విడుదల…

Monday, 26 April 2021, 11:25 AM

కన్నతల్లి ఒడిలోనే కన్నుమూసిన కొడుకు.. ఆ భయంతోనే మృత్యువాత!

భయం ఎంతో ధైర్యవంతులని కూడా కృంగదీస్తుంది. భయం ప్రాణాలను కూడా తీస్తుంది. అటువంటి భయమే 30 ఏళ్ల యువకుడు ప్రాణాలను బలిగొంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం…

Monday, 26 April 2021, 10:08 AM

చైత్ర పౌర్ణమి రోజు చిత్రగుప్తుడి ఆలయాన్ని సందర్శిస్తే?

ప్రతి నెల వచ్చే పౌర్ణమి, అమావాస్యలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అయితే కొత్త సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పౌర్ణమి చైత్ర పౌర్ణమిగా పిలుస్తారు. ఈ చైత్ర పౌర్ణమి…

Monday, 26 April 2021, 8:50 AM

ఐపీఎల్ టీ20: ఉత్కంఠ పోరులో హైద‌రాబాద్‌పై ఢిల్లీ గెలుపు..!

చెన్నైలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగిన ఈ మ్యాచ్…

Sunday, 25 April 2021, 11:51 PM

మిరియాలు, అల్లం, తేనె తీసుకుంటే కోవిడ్ త‌గ్గుతుందా ? నిజ‌మెంత ?

క‌రోనా ఏమోగానీ సోష‌ల్ మీడియాలో లెక్క‌లేన‌న్ని ఫేక్ వార్త‌లు రోజూ విప‌రీతంగా ప్ర‌చారం అవుతున్నాయి. అస‌లు సోష‌ల్ ప్లాట్‌ఫాంల‌లో వ‌స్తున్న వార్త‌ల‌ను న‌మ్మాలో, లేదో తెలియని అయోమ‌య…

Sunday, 25 April 2021, 11:31 PM

కోవిడ్ ప్ర‌శ్న‌: ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గితే ఇంట్లో ఉన్న‌ప్పుడు ఏం చేయాలి ?

క‌రోనా సెకండ్ వేవ్ భార‌త ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. గ‌తంలో క‌న్నా అత్యంత వేగంగా కొత్త కోవిడ్ స్ట్రెయిన్లు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్ర‌జ‌లు గ‌తంలో…

Sunday, 25 April 2021, 10:52 PM

ఐపీఎల్ 2021: చెన్నై చేతిలో బెంగ‌ళూరు చిత్తు.. విజ‌యాల ప‌రంప‌ర‌కు బ్రేక్‌..!

ముంబైలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 టోర్నీ 19వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది. చెన్నై నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Sunday, 25 April 2021, 7:24 PM

భార‌త్‌కు ఆక్సిజ‌న్ అందిద్దాం రండి.. పాక్ ప్ర‌జ‌ల‌కు షోయ‌బ్ అక్త‌ర్ పిలుపు..

ప్రస్తుతం భారతదేశం కరోనా సంక్షోభంలో మునిగిపోయింది. కరోనా కేసులు తీవ్రంగా వ్యాపించడంతో రోజురోజుకు కేసుల సంఖ్య అధికం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆక్సిజన్ అందక ఆరోగ్య వ్యవస్థ…

Sunday, 25 April 2021, 6:44 PM

కోవిడ్‌పై విమ‌ర్శ‌లు చేస్తే.. ట్వీట్ల‌ను బ్లాక్ చేస్తున్నారు..!

ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విమర్శనాత్మకంగా పలువురు చేస్తున్న ట్వీట్ లను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ…

Sunday, 25 April 2021, 6:16 PM