దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది.ఈ క్రమంలోనే రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు సంభవించడంతో ప్రజలలో తీవ్ర ఆందోళన…
భారతదేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్నటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ విషయంలో…
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో "లవ్ స్టోరీ" సినిమా చేశారు. ఈ సినిమా తరువాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో…
కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న వారు ప్రోనింగ్ టెక్నిక్ ద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ను పెంచుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపిన విషయం…
మొబైల్స్ తయారీదారు వివో.. వి21 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 44 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో తాజాగా విడుదలైన సినిమా ఏ స్థాయిలో ప్రజలను ఆకట్టుకుందో అందరికీ తెలిసినదే.మూడు సంవత్సరాల విరామం తరువాత…
సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు ముందుగా ఆ కార్యంలో కలశం ఏర్పాటు చేస్తాము. మన స్థాయికి తగ్గట్టుగా రాగి, వెండి…
సాధారణంగా మహిళలు లక్ష్మీదేవికి ఎక్కువగా పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మన ఇంట్లో సంపద పెరగాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి. మరి అటువంటి లక్ష్మీదేవి…
ఢిల్లీలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 23వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని…
కరోనాతో హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో పలు చోట్ల ఆక్సిజన్ కొరత కారణంగా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.…