వార్తా విశేషాలు

బంపర్ ఆఫర్: ఆక్సిజన్,రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్ గుట్టు చెబితే..భారీ నజరానా!

భారత దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆస్పత్రి చేరే వారి సంఖ్య అధికం అయ్యింది. ఆస్పత్రిలో సరైన ఆక్సిజన్, యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ లేకపోవడంతో…

Friday, 30 April 2021, 11:26 AM

వైరల్ గా మారిన మై విలేజ్ షో అనిల్ వెరైటీ పెళ్లి పత్రిక.. అన్ని అందులోనే!

ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.ఈ క్రమంలోనే గత కొన్ని నెలల నుంచి ఎటువంటి ముహూర్తాలు లేకపోవడంతో వచ్చే నెలలో కొన్ని…

Friday, 30 April 2021, 11:09 AM

అవన్నీ చూసి అమ్మ ఎంతగానో భయపడింది… ఫోన్ నెంబర్ లీక్ పై సిద్ధార్థ్ కామెంట్స్!

హీరో సిద్ధార్థ్ ఈ మధ్య సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ జోష్ లో ఉంటాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ బిజెపి…

Friday, 30 April 2021, 10:36 AM

శుక్రవారం ఉప్పు దానం చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ రోజున మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా శుక్రవారం…

Friday, 30 April 2021, 9:39 AM

గృహప్రవేశం రోజు పాలను ఎందుకు పొంగిస్తారో తెలుసా ?

హిందూ సాంప్రదాయాల ప్రకారం నూతన గృహప్రవేశం చేసేటప్పుడు లేదా ఒక ఇంటి నుంచి మరొక ఇంటిలోకి వెళ్లేటప్పుడు ఆ ఇంటిలో పాలు పొంగిస్తారు. ఈ విధంగా పాలు…

Friday, 30 April 2021, 8:39 AM

ఐపీఎల్ 2021: కోల్‌క‌తాపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం

అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 టోర్నీ 25వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఢిల్లీ…

Thursday, 29 April 2021, 11:00 PM

కోవిడ్ కేసులు భారీగా పెరిగితే.. 5 లక్ష‌ల ఐసీయూ బెడ్లు, 3.50 ల‌క్ష‌ల మంది వైద్య సిబ్బంది అవ‌స‌రం..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. రోజుకు 3.50 లక్ష‌ల‌కు పైగా కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. దీంతో అనేక హాస్పిట‌ళ్ల‌లో…

Thursday, 29 April 2021, 10:42 PM

లాక్‌డౌన్‌ భయం.. భారీగా నగదు విత్‌డ్రా చేస్తున్న ప్రజలు..?

ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ప్రజలు భారీగా నగదును తమ వద్ద పెట్టుకున్నారు. బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్‌ చేసేందుకు వెనుకాడారు. తరువాత రూ.2000…

Thursday, 29 April 2021, 10:23 PM

తిరుప‌తి ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజ‌యం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీకి రాష్ట్రంలో ఎదురు లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే అత్య‌ధిక స్థానాల‌ను…

Thursday, 29 April 2021, 8:23 PM

ఐపీఎల్ 2021: రాజ‌స్థాన్‌పై ముంబై ఇండియ‌న్స్ విజ‌యం

ఢిల్లీలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 టోర్నీ 24వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ విజ‌యం సాధించింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ముంబై సునాయాసంగానే…

Thursday, 29 April 2021, 7:27 PM