సాధారణంగా హిందూ సాంప్రదాయాలలో దైవారాధనకు శంకువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అభిషేకాలలో తప్పకుండా శంకును ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. దైవారాధనలో శంఖానికి ప్రాధాన్యత ఉందనే విషయం…
కలియుగ దైవంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదేవిధంగా…
అహ్మదాబాద్లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 26వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో రాయల్ చాలెంజర్స్…
దేశ వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి 18-44 ఏళ్ల వయస్సు వారికి కోవిడ్ టీకాలను వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాలు మాత్రం…
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ త్వరలో బిగ్ సేవింగ్ డేస్ సేల్ను నిర్వహించనుంది. మే 2 నుంచి 7వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో వినియోగదారులు…
భారత్లో ఉంటున్న ఆస్ట్రేలియా వాసులకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. భారత్లో గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున కోవిడ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ…
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్పై భూ ఆరోపణలు వచ్చాయి. తమ జమున హ్యాచరీస్ కోసం పేదలకు చెందిన భూములను ఆయన కబ్జా…
ప్రస్తుతం కరోనా సంక్షోభంలో చిక్కుకున్న భారత దేశాన్ని కాపాడటం కోసం అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో భారతదేశాన్ని ఆదుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ సునామీలా విజృంభిస్తోంది. రోజూ 3.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మరణాల సంఖ్య ఇప్పటికే 2 లక్షలు దాటింది.…
దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు 3.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని, కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రం…