వార్తా విశేషాలు

ఇంట్లో శంకువును ఇలా పూజిస్తే.. అన్నీ శుభాలే కలుగుతాయి..!

సాధారణంగా హిందూ సాంప్రదాయాలలో దైవారాధనకు శంకువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అభిషేకాలలో తప్పకుండా శంకును ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. దైవారాధనలో శంఖానికి ప్రాధాన్యత ఉందనే విషయం…

Saturday, 1 May 2021, 11:08 AM

శనివారం వెంకటేశ్వర స్వామిని ఇలా పూజించండి.. ఏది కోరుకున్నా నెరవేరుతుంది..!

కలియుగ దైవంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదేవిధంగా…

Saturday, 1 May 2021, 10:10 AM

ఐపీఎల్ 2021: బెంగ‌ళూరుపై ఘ‌న విజ‌యం సాధించిన పంజాబ్

అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 టోర్నీ 26వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్…

Friday, 30 April 2021, 11:16 PM

ఊర‌ట‌నిచ్చే వార్త‌.. ర‌ష్యా నుంచి స్పుత్‌నిక్ టీకాలు వ‌చ్చేస్తున్నాయ్‌..!

దేశ వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి 18-44 ఏళ్ల వ‌య‌స్సు వారికి కోవిడ్ టీకాల‌ను వేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే రాష్ట్రాలు మాత్రం…

Friday, 30 April 2021, 10:07 PM

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఫోన్లు, ఎల‌క్ట్రానిక్స్‌..

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త్వ‌ర‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. మే 2 నుంచి 7వ తేదీ వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగ‌నుంది. ఇందులో వినియోగ‌దారులు…

Friday, 30 April 2021, 9:23 PM

భార‌త్ నుంచి రాకండి.. ఆస్ట్రేలియా పౌరుల‌కు ఆ దేశ ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌..

భార‌త్‌లో ఉంటున్న ఆస్ట్రేలియా వాసుల‌కు ఆ దేశ ప్ర‌భుత్వం షాకిచ్చింది. భార‌త్‌లో గ‌త కొద్ది రోజులుగా భారీ ఎత్తున కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ…

Friday, 30 April 2021, 9:20 PM

మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జాల ఆరోపణల వార్తలు.. దర్యాప్తునకు సీఎం కేసీఆర్‌ ఆదేశం..

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ ఆరోపణలు వచ్చాయి. తమ జమున హ్యాచరీస్‌ కోసం పేదలకు చెందిన భూములను ఆయన కబ్జా…

Friday, 30 April 2021, 8:14 PM

ఇండియాకి అమెరికా టెస్ట్ కిట్లు.. వాటి ప్రత్యేకత ఇదే!

ప్రస్తుతం కరోనా సంక్షోభంలో చిక్కుకున్న భారత దేశాన్ని కాపాడటం కోసం అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో భారతదేశాన్ని ఆదుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో…

Friday, 30 April 2021, 1:16 PM

15 గంట‌లు పీపీఈ కిట్‌లో ఉంటే ఎలా ఉంటుంది.. డాక్ట‌ర్ ఫొటో వైర‌ల్‌..

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ సునామీలా విజృంభిస్తోంది. రోజూ 3.50 ల‌క్ష‌ల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య ఇప్ప‌టికే 2 ల‌క్ష‌లు దాటింది.…

Friday, 30 April 2021, 11:47 AM

కేంద్ర మంత్రులతో మోదీ సమావేశం.. కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం..?

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు 3.50 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని, కోవిడ్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రం…

Friday, 30 April 2021, 11:31 AM