చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో గతేడాది భారత ప్రభుత్వం పలు చైనా యాప్లతోపాటు పబ్జి మొబైల్ గేమ్ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పబ్జి…
హిందువులు పూజా సమయాలలో ఎక్కువభాగం రాగితో తయారుచేసిన పూజాసామాగ్రిని ఉపయోగించడం మనం చూస్తుంటాం. పూజ సమయంలో ఈ విధంగా రాగి పాత్రలను వాడటం వెనుక ఉన్న అర్థం,…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఒకే రోజులో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా…
అసలే కరోనా కష్టకాలం. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. అలాంటి వారిపై వీలైతే కనికరం చూపించాలి. కానీ కర్కశత్వం కాదు. ఆ పోలీస్ ఆఫీసర్ అలాగే చేశాడు.…
మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 57,640 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 920 మంది చనిపోయారు. ఈ క్రమంలో…
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతోమంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ క్రమంలోనే ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టి ఆక్సిజన్ సరఫరా అందిస్తున్నప్పటికీ చాలా…
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీకి చెందిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. ఏపీలో ఎన్400కె అనే కొత్త వేరియెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని సెంటర్ ఫర్…
ప్రస్తుతమున్న ఈ పరిస్థితులలో ప్రముఖ క్యాబ్ సంస్థ "ఉబెర్" కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా వ్యాక్సిన్ కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి వినియోగదారులకు ఈ సమస్త బంపర్ ఆఫర్…
టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిన వారిలో కృతి శెట్టి ఒకరు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన "ఉప్పెన" సినిమాలో మెగా…
మన హిందూ దేవాలయాలలో ఏదైనా ఆలయానికి సందర్శించినప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యంగా పులిహోర సమర్పించి భక్తులకు ప్రసాదంగా పెట్టడం మనం చూస్తుంటాము. కొన్ని దేవాలయాలలో పులిహోర నైవేద్యం…