25 పైసల నాణేలను ప్రస్తుతం ఎవరూ వాడడం లేదు. కానీ ఒకప్పుడు ఒక పావలా పెడితే 5 బొంగులు వచ్చేవి. లేదా 5 నిమ్మబిళ్లలను కొనుక్కుని తినేవారు.…
రక్తదానం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసినదే. అయితే ప్రస్తుతం రక్త దానం చేయాలంటే ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. కరోనా బారినపడి కోలుకున్న తర్వాత రక్త దానం…
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య అధికం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్…
కరోనా బారిన పడి హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారికి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఈ ఇంజెక్షన్ ధరను ఇటీవలే భారీగా తగ్గించింది. అయినప్పటికీ…
కరోనా సెకండ్ వేవ్ భారత ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. గతంలో కన్నా అత్యంత వేగంగా కొత్త కోవిడ్ స్ట్రెయిన్లు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజలు గతంలో…
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. మొదట్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలు వెనకడుగు వేసిన ప్రస్తుతం తీసుకోవడానికి ఆసక్తి చూపడంతో కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే కొందరు…
ఈ కాలంలో చాలామంది చద్దన్నం అంటేనే తినడానికి ఇష్టపడరు. కానీ పూర్వకాలంలో మిగిలిన అన్నానికి మరుసటి రోజు ఉదయం కాస్త పెరుగు జోడించి తినడం వల్ల ఎంతో…
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో చాలా మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు…
ప్రస్తుత కాలంలో తమకు ఆడబిడ్డ జన్మించింది అని తెలిస్తే ఎంతోమంది తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు. మరికొంత మంది ఆడ పిల్ల అని తెలియగానే వారిని కడుపులోనే చిదిమేస్తున్నారు.…
కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లకు ఎంతటి ప్రాధాన్యత ఏర్పడిందో అందరికీ తెలిసిందే. కోవిడ్ బాధితులు ఆక్సిజన్ సిలిండర్లు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. అయితే అలాంటి వారికి…